20 వేల కోట్ల అప్పుల్లో విద్యుత్ శాఖ

20 వేల కోట్ల అప్పుల్లో విద్యుత్ శాఖ

ప్రభుత్వం బకాయిలను సక్రమంగా చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ 20 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ మొదటి మహాసభ హనుమకొండలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఈటల ముఖ్యఅతిథిగా హజరయ్యారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పోరాటాలను అణిచివేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులను రెగ్యూలరైజ్ చేయాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Next Story