
By - Bhoopathi |24 Jun 2023 1:30 PM IST
తెలంగాణ యూనివర్సిటీలో మరో వివాదం మొదలైంది. పాలక మండలి రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఫిబ్రవరి 27నే రద్దు అయినప్పటికీ పాలకవర్గం గోప్యంగా ఉంచింది. దీంతో ఈసీ సమావేశాలు ఎలా నిర్వహించారనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఏడు సార్లు సమావేశాలు జరిగినట్లు తెలుస్తుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com