
By - Vijayanand |12 Jun 2023 12:41 PM IST
యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ దశాబ్ది సంబురాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా భువనగిరి కోటపై ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ దశాబ్ది సంబురాల్లో కలెక్టర్ పమేలా, అడిషనల్ కలెక్టర్, డీసీపీ, ఎమ్మెల్యే పాల్గొన్నారు. భువనిగిరి కోటపై విద్యార్థులు త్రివర్ణ పతాకాన్ని తీసుకెళ్లడం అందరినీ ఆకట్టుకుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com