
By - Chitralekha |28 Aug 2023 3:40 PM IST
తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పైకి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తనయుడు, 30 వార్డు కౌన్సిలర్ హర్ష వర్ధన్ రెడ్డి దూసుకువచ్చాడు. టీడీపీ కౌన్సిలర్ గా గెలిచి ఇటీవలే వైసీపీలోకి వెళ్ళిన 6వ వార్డు కౌన్సిలర్ రాబర్ట్ మునిసిపల్ స్థలంలో అక్రమంగా హోటల్ నిర్మాణానికి సంబంధించి గొడవ మొదలైంది. పోలీసులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com