
By - Subba Reddy |28 May 2023 3:30 PM IST
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడ్డారు. పట్టణంలోని ఇందిరానగర్ 9వ వీధిలో రెండు ఇళ్లలో చోరీ జరిగిది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com