
By - Bhoopathi |8 Jun 2023 11:30 AM IST
తిరుమలలో భక్తుల రద్దీచాలా ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పాటు భక్తులు క్యూ లైన్ లో నిలబడాల్సి వస్తుంది. స్వామివారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com