రాహుల్ కు కోర్టు స్టే.. రేవంత్ హర్షం

రాహుల్ కు కోర్టు స్టే.. రేవంత్ హర్షం

రాహుల్‌గాంధీపై పరువునష్టం కేసులో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంపై...టీ పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ కుట్రలు చిత్తయ్యాయి. న్యాయమే గెలిచిందంటూ చెప్పారు. ప్రజల్లో చట్టం, న్యాయం పట్ల మళ్లీ విశ్వాసం పెరిగిందన్నారు. ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయడం....అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించడంలాటి దుర్మార్గ చర్యలను జనం సహించలేకపోయారని రేవంత్‌ రెడ్డి చెప్పారు. ప్రజలు రాహుల్‌గాంధీకి అండగా నిలిచారని తెలిపారు.

Next Story