
By - Chitralekha |19 July 2023 5:27 PM IST
తిరుపతిలో రైలు పట్టాలు తప్పడం కలకలం రేపింది. రైల్వేస్టేషన్లో తిరుపతి- తిరువనంతపురం ట్రైన్ చివరి బోగీ పట్టాలు తప్పింది. రైలుకు ప్రయాణికులు లేని బోగీని అటాచ్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని రైల్వే సిబ్బంది వెంటనే గుర్తించారు.. బోగీని పట్టాల పైకి ఎక్కించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com