
By - Vijayanand |14 April 2023 3:21 PM IST
సిద్దిపేటలో అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి హరీష్ రావు నివాళులు అర్పించారు. అంబేద్కర్ ముందుచూపుతోనే దేశ అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు.ఆయన స్పూర్తితోనే దళితుల కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు తెచ్చారని తెలిపారు. దళితబంధు దేశంలోనే అద్భుతమైన పథకమన్న హరీష్ దళిత గిరిజన జాతుల కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.
https://www.youtube.com/watch?v=wVnMuJbemOA
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com