
By - Vijayanand |14 April 2023 4:37 PM IST
హుస్సేన్ సాగర్ తీరంలో కోలాహాలం నెలకొంది. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ప్రారంభోత్సవం నేపథ్యంలో భారీగా ప్రజలు తరలివస్తున్నారు. మహారాష్ట్రలోని అకోలా పట్టణం నుంచి 60మంది అంబేడ్కర్ వాదులు హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ సర్కార్పై అంబేడ్కర్ వాదుల ప్రశంసలు కురిపించారు. మంచి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు సోమాజిగూడ జయ గార్డెన్స్లో బస ఏర్పాట్లు చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అంబేడ్కర్పై చూపుతున్న గౌరవంపై వెలకట్టలేనిదని కొనియాడారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com