Group 1 ఎగ్జామ్స్.. వరంగల్ జిల్లాలో 89 పరీక్షా కేంద్రాలు

Group 1 ఎగ్జామ్స్.. వరంగల్ జిల్లాలో 89 పరీక్షా కేంద్రాలు

గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్‌ కోసం వరంగల్ జిల్లా వ్యాప్తంగా 89 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3700మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. 30నిమిషాల ముందు నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ఎగ్జామ్‌ సెంటర్‌లోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం లేదు. చెవి దిద్దులు, ఇతర ఆభరణాలను తీసివేసిన తర్వాతే లోనికి అనుమతిస్తున్నారు.

Next Story