
By - Bhoopathi |27 Jun 2023 10:15 AM IST
బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ ఛార్జీల్ని తగ్గించింది తెలంగాణ ఆర్టీసీ.ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లో 350 కి.మీ.లోపు ప్రయాణానికి రూ.20 ఆపై దూరానికి రూ.30గా నిర్ణయించింది. సూపర్లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో రూ.30గా ఖరారు చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రోజూ సగటున 15 వేల మంది టికెట్లు ముందస్తుగా రిజర్వు చేసుకుంటున్నారు. కొద్దివారాలుగా ఆదాయం పెరుగుతూ నష్టాలు తగ్గుతుండడంతో రిజర్వేషన్ ఛార్జీలను తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com