
By - Vijayanand |5 Aug 2023 6:51 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఛైర్మన్గా భూమన కరుణాకర్రెడ్డిని ప్రభుత్వం నియమించింది. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియడంతో.. ఆయన స్థానంలో భూమన కరుణాకర్ రెడ్డిని నియమించారు. 2006-2008 మధ్య కాలంలోనూ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్గా పని చేశారు. ప్రస్తుతం ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com