తుమ్మలకు టికెట్ నిరాకరించడంతో అనుచరుల అసంతృప్తి

తుమ్మలకు టికెట్ నిరాకరించడంతో అనుచరుల అసంతృప్తి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క వైరా మినహా మిగిలిన తొమ్మిది స్ధానాల్లో సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు దక్కాయి. వైరాతో పాటు కొత్తగూడెం, ఇల్లెందు విషయంలో మార్పు ఉంటుందని భావించినా అంచనాలకు భిన్నంగా వైరా మినహా మిగిలిన స్ధానాలకు పాతవారినే ఖరారు చేశారు. పాలేరు టికెట్ కోసం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మధ్య బిగ్ ఫైట్ నడిచింది. చివరికి సీఎం కేసీఆర్ కందాల ఉపేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు. తుమ్మలకు టికెట్ నిరాకరించడంతో అనుచరులు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

Next Story