తీర్పు దిక్కరించారని రెండు కుటుంబాలను వెలివేసిన పెద్దలు

తీర్పు దిక్కరించారని రెండు కుటుంబాలను వెలివేసిన పెద్దలు

భూ వివాదంలో తమ తీర్పును ధిక్కరించారన్న నెపంతో రెండు కుటుంబాలను గ్రామ పెద్దలు ఊరి నుంచి వెలివేశారు. కృష్ణా జిల్లా వెంకటాపురం పంచాయతీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Next Story