భద్రాచలంలో బీసీల ఆర్థికసాయం కార్యక్రమంలో రభస

భద్రాచలంలో బీసీల ఆర్థికసాయం కార్యక్రమంలో రభస

భద్రాచలంలో బీసీల ఆర్థికసాయం కార్యక్రమంలో రభస చోటుచేసుకుంది. తనను సంప్రదించకుండా లబ్దిదారుల్ని ఎలా ఎంపిక చేశారంటూ బీసీ సంక్షేమ అధికారిని ప్రశించారు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య. అంతేకాదు.. వేదికపై రేగా కాంతారావుని మాట్లాడనీయకుండా అడ్డగించారు. కాంతారావు చేతిలోని మైక్‌ను లాక్కున్నారు. దీంతో అధికార-ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Next Story