
By - Chitralekha |2 Aug 2023 4:47 PM IST
అమ్మాయి కోసం ఇద్దరు యువకులు గొడవ పడిన ఘటన బాపట్ల జిల్లా కేంద్రం లోని సూర్యలంక రోడ్డులో చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురి పించుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తోటి స్నేహి తులతో కలిసి యువకుడిపై స్టూడెంట్ దాడి చేయించినట్లు తెలుస్తోంది. ప్రేమ విషయంలో యువకుల మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com