By - Chitralekha |24 July 2023 9:02 AM GMT
హైదరాబాద్ ఉప్పల్ రింగు రోడ్డు నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ను జాతీయ రహదారుల సంస్థ నిర్మిస్తుంది. ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన కేంద్రం ఏళ్ల తరబడి ప్రాజెక్టులు చేపడుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సరైన రోడ్లు వేయకపోవడంతో రహదారి మొత్తం గుంతలమయమైంది. దీంతో ఉప్పల్- నారపల్లి మధ్య వాహనదారులు అవస్థలు పడుతున్నారు. నిత్యం ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com