
By - Subba Reddy |3 May 2023 3:45 PM IST
విజయవాడ దుర్గగుడిలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న నగేష్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందడంతో, భవానీపురం లోటస్లోని తన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు రికార్డులు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com