
By - Bhoopathi |11 July 2023 1:00 PM IST
ఇవాళ విజయవాడ ఎంఎస్జే కోర్టులో కోడికత్తి కేసు విచారణ జరగనుంది. నిందితుడు శ్రీనివాస్ ఇవాళ విచారణకు హాజరు కానున్నాడు. ఇప్పటికే ఈ కేసులో జగన్ తరపు వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసులో కుట్ర కోణం దాగి ఉందని జగన్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. అయితే ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణ వేగవంతం చేయాలని నిందితుడి తరుపు లాయర్ సలీం వాదనలు వినిపించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com