
By - Vijayanand |19 July 2023 11:12 AM IST
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని మెళియాపుట్టి గ్రామ సచివాలయాన్ని మహిళలు ముట్టడించారు. గతనెల 28న అమ్మ ఒడి పథకం బటన్ నొక్కారని.. ఇంతవరకు ఖాతాలో డబ్బులు పడలేదని మండిపడ్డారు. సచివాలయ సిబ్బందిని నిలదీశారు. రోజూ సచివాలయం, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com