Visakha : టీడీపీ నేతలపై అధికార పార్టీ కక్షసాధింపులు

Visakha : టీడీపీ నేతలపై అధికార పార్టీ కక్షసాధింపులు

విశాఖ కేంద్రంగా టీడీపీ నేతలపై అధికార పార్టీ కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. గీతం యూనివర్సిటీలో ప్రభుత్వ స్థలం ఉందనే పేరుతో పోలీసులు, రెవెన్యూ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గీతం యూనివర్సిటీకి వెళ్లనీయకుడా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. ఇక మీడియాపై సైతం ఆంక్షలు విధిస్తున్నారు. ఇక పోలీసుల తీరుకు నిరసనగా గాంధీ విగ్రహం వద్ద టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు.

Next Story