
By - Vijayanand |7 July 2023 1:14 PM IST
విశాఖలో 2వేల నోట్ల మార్పిడి ముఠా గుట్టురట్టు అయ్యింది. ఏఆర్ సీఐ స్వర్ణలత నాయకత్వంలో ముఠా ముందుకు సాగినట్లు తెలుస్తోంది. 90లక్షల 500 నోట్లు ఇస్తే.. కోటీ రూపాయల 2వేల నోట్లు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఇద్దరు రిటైర్డ్ నావెల్ ఆఫీసర్లను ఈ ముఠా మోసం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఏఆర్ సీఐ స్వర్ణలత ఓ హోంగార్డ్ కలిసి తో వ్యవహారాన్ని నడిపించినట్లు తెలుస్తోంది. హోంగార్డ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ కేసును రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com