
By - Subba Reddy |3 May 2023 4:00 PM IST
క్రైమ్ కథా చిత్రంగా పలు మలుపులు తిరుగుతున్న వివేకా హత్యకేసులో, ప్రత్యక్ష సాక్షి రంగయ్యకు పటిష్ట భద్రత నడుమ స్వీమ్స్లో వైద్యం నిర్వహిస్తున్నారు. వివేకా హత్య కేసులో రెండేళ్ల క్రితం మేజిస్ట్రేట్ ముందు కీలక వాగ్మూలం ఇచ్చిన రంగయ్యకు1+1 భద్రత కల్పించారు. ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న రంగయ్యను, పులివెందుల ప్రభుత్వాస్పత్రి నుండి మెరుగైన వైద్యం కోసం స్వీమ్స్ కు తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com