By - Bhoopathi |11 Jun 2023 10:45 AM GMT
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద హైటెన్షన్ నెలకొంది. దీక్షా శిబిరం వద్దకు భారీగా ఉద్యోగులు చేరుకుంటున్నారు. ఇవాళ విశాక రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇవాళ్టి సభలో స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com