చిత్తూరు జిల్లాలో విద్యుత్‌ తీగలు తగిలి ఏనుగు మృతి

చిత్తూరు జిల్లాలో విద్యుత్‌ తీగలు తగిలి ఏనుగు మృతి

విద్యుత్ తీగలు తగిలి ఏనుగు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. బైరెడ్డిపల్లి మండలం నల్లగుట్ల పొలాల వద్ద ఈ విషాద ఘటన జరిగింది. ఏనుగు మృతిపై అటవీ అధికారులకు రైతులు సమాచారం అందించారు.

Next Story