
By - Chitralekha |10 July 2023 4:27 PM IST
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు లక్ష ఓట్లు మెజారిటీ రావాలని, మహిళలు కాణిపాకంలో ప్రత్యేక పూజలు చేశారు. అటు మహాశక్తి పథకం విజయవంతం కావాలని కోరుతూ పార్ధించారు. కుప్పం నుంచి కాణిపాకం ఆలయానికి చేరుకున్న మహిళలు, వరసిద్ధి వినాయకుడిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com