వైసీపీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన మహిళలు

వైసీపీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన మహిళలు

వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు మహిళలు షాకిచ్చారు. కాకినాడ జిల్లా రాజుపాలెంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యేకు స్ధానిక మహిళల నుంచి నిరసన సెగ ఎదురైంది. నాలుగున్నరేళ్లు దాటిని ఇప్పటికి తమకు పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story