పతాకాలను గంగలో కలిపేస్తాం....

పతాకాలను గంగలో కలిపేస్తాం....
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. తమ ఆరోపణలపై తగిన చర్యలు తీసుకోకపోతే తమ పతాకాలను గంగలో విసిరేసి, ఆమరణ నిరాహార దీక్ష చేపడతామంటూ రెజ్లర్లు హెచ్చరించారు. ఈ మేరకు సాక్షి మాలిక్, సంగీతా ఫోగట్, భజరంగ్ పునియా తమ ట్విట్టర్ ఖాతాల్లోనూ పోస్ట్ చేశారు.
Next Story