భక్తులతో కిటకిటలాడున్న యాదాద్రి క్షేత్రం

భక్తులతో కిటకిటలాడున్న యాదాద్రి క్షేత్రం

యాదగిరిగుట్టలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీలక్ష్మినరసింహ స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రం నలుమూల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయానికి చేరుకున్నారు భక్తులు.ఉదయం నుండి స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి నిజాభిషేకం, అర్చన, నిత్యకళ్యాణం పూజల్లో భారీ ఎత్తున పాల్గొన్నారు. ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల క్యూలైన్లలో వేచి ఉన్నారు భక్తులు.

Next Story