
By - Sathwik |13 Nov 2023 5:30 AM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ కృష్ణా జిల్లా కానూరులో ఆ పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావు సుదర్శన నరసింహ స్వామి యాగం నిర్వహించారు.
నేపాల్కు చెందిన రుత్వికులు హోమం చేశారు. చంద్రబాబుపై CID నమోదుచేసిన కేసుల నుంచి విముక్తి లభించాలని, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని సంకల్పించారు. ఈ యాగంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com