
By - Sathwik |1 April 2024 6:00 AM IST
వైసీపీ నాయకులు ఎన్నికల కమిషన్ ఆదేశాలను తుంగలోకి తొక్కుతున్నారు. అనంతపురంలోని వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి బహుమతుల సంచులను ఆటోలో స్థానిక కార్యకర్తల, నాయకుల ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. బహిరంగంగానే బహుమతుల సంచులు తరలిస్తున్నప్పటికీ ఎన్నికల అధికారులు, పోలీసులు గాని అటువైపు చూసిన పాపాన పోలేదని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. బహుమతుల సంచులు వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి తరలించే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com