విశాఖలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకుల ఆందోళన

విశాఖలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకుల ఆందోళన

విశాఖలో టీడీపీ నాయకులు ఆందోళన బాట పట్టారు. సుజాతనగర్‌కి చెందిన వృద్ధురాలు వరలక్ష్మిని.. వాలంటీర్‌ వెంకటేష్ హత్య చేయడంపై మండిపడుతున్నారు. ఈ ఘటనకు వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. వాలంటీర్‌ వెంకటేష్‌ను కఠినంగా శిక్షించాలంటూ పట్టుబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాలంటీర్‌ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటున్నారు టీడీపీ నాయకులు.

Next Story