
By - Chitralekha |18 July 2023 12:14 PM IST
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన యువకుల కత్తుల దాడిలో గాయపడిన సాయివరప్రసాద్ మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. నిన్న మీర్పేట్లోని జిల్లాలగూడ స్వాగత్ హోటల్ వద్ద ముగ్గురు యువకులు.. సాయివరప్రసాద్పై కత్తులతో దాడి చేసారు. ఆ తర్వాత అందరూ చూస్తుండగా మరో ముగ్గురిపై కత్తులు, బీరు బాటిళ్లతో యువకులు దాడులు చేసి హల్చల్ చేయడం సంచలనంగా మారింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com