
By - Bhoopathi |9 Jun 2023 11:15 AM IST
నారా లోకేష్ యువగళం పాదయాత్ర 121వ రోజకు చేరింది. ఉమ్మడి కడప జిల్లాలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు జంగాలపల్లిలో బస చేయనున్నారు నారా లోకేష్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com