121వ రోజుకు చేరిన యువగళం పాదయాత్ర

121వ రోజుకు చేరిన యువగళం పాదయాత్ర

నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర 121వ రోజకు చేరింది. ఉమ్మడి కడప జిల్లాలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు జంగాలపల్లిలో బస చేయనున్నారు నారా లోకేష్‌.

Next Story