Bajrang Punia : భారత్ ఖాతాలో మరో పతకం..!
టోక్యో ఒలంపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. కాంస్యం కోసం జరిగిన పోటీలో భారత రెజ్లర్ భజరంగ్ పునియా విజయం సాధించాడు
BY Gunnesh UV7 Aug 2021 11:00 AM GMT

X
Gunnesh UV7 Aug 2021 11:00 AM GMT
టోక్యో ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం లభించింది.. పురుషుల రెజ్లింగ్లో భజరంగ్ పునియా కాంస్య పతకం సాధించాడు.. కజకిస్తాన్ రెజ్లర్ జకోవ్ను భజరంగ్ పునియా మట్టి కరిపించాడు. పురుషుల 65 కేసీల విభాగంలో కాంస్యం కోసం జరిగిన పోరులో 8-0 తేడాతో భజరంగ్ పునియా ఘన విజయాన్ని సాధించాడు. మ్యాచ్ ఆసాంతం ఏకపక్షంగానే సాగింది.. భజరంగ్ పట్టుతో ప్రత్యర్థి వ్యూహాలు మొత్తం చిత్తయిపోయాయి.. చివరకు 8-0 తేడాతో భజరంగ్ విజయాన్ని అందుకున్నాడు. దీంతో టోక్యో ఒలింపిక్స్లో ఇప్పటి వరకు భారత్కు ఆరు పతకాలు వచ్చాయి. భారత్ సాధించిన ఆరు పతకాల్లో రెండు రజత పతకాలు ఉండగా.. నాలుగు కాంస్యాలు వున్నాయి..
Next Story
RELATED STORIES
Nassar: షూటింగ్లో నాజర్కు గాయాలు.. ఆసుపత్రికి తరలింపు..
17 Aug 2022 1:45 PM GMTRajamouli: 'కొమురం భీముడో పాటకు ఆ హాలీవుడ్ సినిమానే ఇన్స్పిరేషన్'
17 Aug 2022 12:30 PM GMTShyam Singha Roy: ఆస్కార్ బరిలో 'శ్యామ్ సింగరాయ్'.. ఆ మూడు...
17 Aug 2022 11:45 AM GMTRajinikanth: ఇండస్ట్రీలో రజినీకి 47 ఏళ్లు.. ఇద్దరు కూతుళ్ల ఎమోషనల్...
17 Aug 2022 11:15 AM GMTJacqueline Fernandez: రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసు.. నిందితురాలిగా...
17 Aug 2022 10:45 AM GMTDisha Patani: హీరోతో బ్రేకప్ రూమర్స్.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్...
17 Aug 2022 9:45 AM GMT