Tokyo Olympics 2021: ఒలింపిక్స్లో భవానీ దేవి శుభారంభం..!
Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్లో చెన్నైకి చెందిన భవానీ దేవి ఫెన్సింగ్(కత్తిసాము) విభాగంలో శుభారంభం చేసింది.
BY Gunnesh UV26 July 2021 2:45 AM GMT

X
Gunnesh UV26 July 2021 2:45 AM GMT
Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్లో చెన్నైకి చెందిన భవానీ దేవి ఫెన్సింగ్(కత్తిసాము) విభాగంలో శుభారంభం చేసింది. సోమవారం తునీషియా క్రీడాకారిణి నదియా బెన్ అజీజీతో జరిగిన పోరులో 15-3 తేడాతో విజయం సాధించింది. కేవలం 6 నిమిషాల, 14 సెకండ్లలోనే విజయం సాధించి ఔరా అనిపించింది. దీనితో భవానీ తర్వాతి రౌండ్ లోకి దూసుకెళ్లింది. కాగా చెన్నైకి చెందిన భవానీ ఫెన్సింగ్ విభాగంలో విభాగంలో ఇండియా నుంచి ఒలింపిక్స్ కుక్ అర్హత సాధించిన తొలి క్రీడాకారణి కావడం విశేషం. తన తదుపరి మ్యాచును ప్రపంచ ర్యాకింగ్స్లో 4వస్థానంలో ఉన్న ఫ్రెంచ్ క్రీడాకారిణి బ్రూనెట్ను భవానీ దేవి ఎదుర్కొంటుంది.
Next Story
RELATED STORIES
Mamata Banerjee: పార్టీకి కొత్త చిక్కులు.. టీఎంసీ అధినేత్రి మమతలో...
13 Aug 2022 3:00 PM GMTHaryana: అమ్మకు ఎఫైర్.. కడతేర్చిన కొడుకు..
13 Aug 2022 11:36 AM GMTJagdeep Dhankhar: ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖడ్ ప్రమాణ స్వీకారం..
11 Aug 2022 8:00 AM GMTVenkaiah Naidu: ఆత్మకథ లాంటివి రాస్తే అనర్థాలు జరుగుతాయి: వెంకయ్య...
11 Aug 2022 7:15 AM GMTAnand Mahindra: మగ్ వెనుక మహీంద్రా సందేశం.. ట్విట్టర్లో ట్రెండ్...
11 Aug 2022 7:01 AM GMTJammu Kashmir: ఆర్మీ క్యాంప్పై ఉగ్రవాదుల దాడి.. అమరులైన ముగ్గురు...
11 Aug 2022 4:30 AM GMT