England vs India: 78 పరుగులకే కుప్పకూలిన భారత్
England vs India 3rd Test: మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 78 పరుగులకు ఆలౌటైంది.
BY Gunnesh UV25 Aug 2021 2:41 PM GMT

X
Gunnesh UV25 Aug 2021 2:41 PM GMT
లీడ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 78 పరుగులకు ఆలౌటైంది. తొలి సెషన్లో నాలుగు వికెట్లు కోల్పోయి 56 రన్స్ చేసిన భారత్..రెండో సెషన్లో 22 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్(0), చతేశ్వర్(1), విరాట్ కోహ్లీ(7), పంత్(2), జడేజా(4) పరుగులు చేసి తీవ్రంగా నిరాశపర్చారు. ఓపెనర్ రోహిత్ శర్మ(19) టాప్ స్కోరర్. రహానె(18) పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ 3, ఓవర్టన్ 3, రాబిన్సన్ 2, సామ్ కరన్ 2 వికెట్లు పడగొట్టారు. మరోవైపు బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.
Next Story
RELATED STORIES
DigiYatra: ఇకపై ఎయిర్పోర్టులో క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు.....
17 Aug 2022 12:00 PM GMTGulam Nabi Azad : సోనియా ఆఫర్ను రిజెక్ట్ చేసిన ఆజాద్..
17 Aug 2022 6:45 AM GMTMaharashtra Train Accident : మహారాష్ట్రలో రైలు ప్రమాదం.. పల్టీ కొట్టిన...
17 Aug 2022 4:43 AM GMTKashmir Pandit Killings : కశ్మీర్ పండిట్లే లక్ష్యంగా రెచ్చిపోతున్న...
17 Aug 2022 4:04 AM GMTDelhi Corona : ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా.. ఆందోళనకరంగా పాజిటివిటీ...
17 Aug 2022 2:22 AM GMTRajnath Singh: భారత సైన్యానికి ఆయుధాలు అందజేసిన రక్షణమంత్రి...
16 Aug 2022 4:00 PM GMT