IND vs ENG: టీమ్ఇండియా ఘన విజయం..!
ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఆదరగోట్టింది. రెండు ఇన్నింగ్స్ లలో 191,466 పరుగులు చేసిన భారత్.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
BY /TV5 Digital Team6 Sep 2021 4:10 PM GMT

X
/TV5 Digital Team6 Sep 2021 4:10 PM GMT
ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఆదరగోట్టింది. రెండు ఇన్నింగ్స్ లలో 191,466 పరుగులు చేసిన భారత్.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్ లో కొద్దిగా ఆధిక్యం పొందిన ఇంగ్లాండ్.. రెండో ఇన్నింగ్స్ లో పూర్తిగా చేతులు ఎత్తేసింది. 210పరుగులకి ఇంగ్లాండ్ ని అల్ అవుట్ చేసి 157పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. రెండు ఇన్నింగ్స్ లలో ఉమేష్ మూడు వికెట్లు తీయగా, బుమ్రా, జడేజా, శార్దుల్ చెరో వికెట్ తీశారు. . దీంతో ఐదు టెస్టుల సిరీస్లో 2-1తో కోహ్లీసేన ఆధిక్యంలో నిలిచింది.
Next Story
RELATED STORIES
Allu Arjun: అల్లు అర్జున్ గ్యారేజ్లోకి కొత్త కారు.. ధర ఎంతంటే..?
13 Aug 2022 2:15 PM GMTMohanlal: ఆ హిట్ సినిమాకు సీక్వెల్.. ఫస్ట్ లుక్ రిలీజ్..
13 Aug 2022 1:46 PM GMTTamannaah: రజినీకాంత్ సరసన తమన్నా.. ఆ సీనియర్ హీరోయిన్తో పాటు..
13 Aug 2022 12:25 PM GMTAadhi Pinisetty: టాలీవుడ్ క్యూట్ కపుల్.. పెళ్లి వీడియో గ్లింప్స్...
13 Aug 2022 9:35 AM GMTNayan Vignesh: నయనతార, విఘ్నేష్ పెళ్లి టీజర్ విడుదల చేసిన...
9 Aug 2022 12:36 PM GMTRadhana Ram: ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న మరో సీనియర్ హీరోయిన్...
7 Aug 2022 3:00 PM GMT