IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా

IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా
X
టీమిండియా ఘన విజయం... 271 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్... 336 పరుగుల తేడాతో గెలిచిన భారత్ ##

ఇం­గ్లాం­డ్‌ గడ్డ­పై టీ­మిం­డి­యా గ్రాం­ఢ్ వి­క్ట­రీ సా­ధిం­చిం­ది. ఎడ్జ్‌­బా­స్ట­న్ వే­ది­క­గా జరి­గిన రెం­డో టె­స్ట్‌­లో టీ­మిం­డి­యా చరి­త్ర సృ­ష్టిం­చిం­ది. ఇం­గ్లం­డ్‌­పై సా­ధి­కా­రక వి­జ­యా­న్ని నమో­దు చే­సిం­ది. ఎడ్జ్‌­బా­స్ట­న్‌­లో ఇం­గ్లం­డ్‌­పై టె­స్ట్ మ్యా­చ్ గె­లి­చిన తొలి ఆసి­యా జట్టు­గా ని­లి­చిం­ది. అటు బ్యా­టిం­గ్‌­లో­నూ, ఇటు బౌ­లిం­గ్‌­‌­లో­నూ రా­ణిం­చి ఇం­గ్లం­డ్‌­పై సం­పూ­ర్ణ ఆధి­ప­త్యం ప్ర­ద­ర్శిం­చిం­ది. అం­డ­ర్స­న్ – టెం­డూ­ల్క­ర్ ట్రో­ఫీ­లో భా­గం­గా జరి­గిన రెం­డో టె­స్టు మ్యా­చ్‌­లో భా­ర­త్ 336 పరు­గుల తే­డా­తో గె­లి­చిం­ది. దీం­తో ఐదు టె­స్టుల సి­రీ­స్‌­ను గిల్ సేన 1-1తో సమం చే­సిం­ది. ఎడ్జ్‌­బా­స్ట­న్‌­లో టీ­మిం­డి­యా­కు ఇది మొ­ద­టి టె­స్టు వి­జ­యం నమో­దు చే­సు­కుం­ది. 608 పరు­గుల లక్ష్య ఛే­ద­న­లో సె­కం­డ్ ఇన్నిం­గ్స్‌­లో ఓవ­ర్‌ నైట్ స్కో­రు­తో బరి­లో­కి ది­గిన ఇం­గ్లాం­డ్ 72/3తో ఐదో రోజు ఆటను స్టా­ర్ట్ చే­సిం­ది. 271 రన్స్ కి ఆలౌ­టైం­ది.

పోరాడిన జేమీ స్మిత్

ఇం­గ్లాం­డ్ బ్యా­టిం­గ్ లో జేమీ స్మి­త్ (99 బం­తు­ల్లో 9 ఫో­ర్లు, 4 సి­క్స్‌­ల­తో 88 పరు­గు­లు) ఒక్క­డే పో­రా­డా­డు. బ్రై­డ­న్ కా­ర్స్ (38), బెన్ స్టో­క్స్ (33), ఓలీ పోప్ (24), హ్యా­రీ బ్రూ­క్ (23) పరు­గు­లే చే­శా­రు. ఇక, టీ­మిం­డి­యా పే­స­ర్ ఆకా­శ్‌ దీప్ (6/99) ఇం­గ్లాం­డ్ జట్టు పత­నా­న్ని ఒంటి చే­తి­తో శా­సిం­చా­డు. మరో­వై­పు, మహ్మ­ద్ సి­రా­జ్, ప్ర­సి­ద్ధ్‌ కృ­ష్ణ, వా­షిం­గ్ట­న్ సుం­ద­ర్, జడే­జా తలో వి­కె­ట్ తీ­సు­కు­న్నా­రు. తొలి ఇన్నిం­గ్స్‌­లో భా­ర­త్ 587, ఇం­గ్లాం­డ్ 407 రన్స్ చే­సిన సం­గ­తి తె­లి­సిం­దే. . 608 పరు­గుల లక్ష్య­ఛే­ద­న­లో రెం­డో ఇన్నిం­గ్స్‌­లో ఓవ­ర్‌­నై­ట్ స్కో­రు 72/3తో ఐదో రోజు ఆటను ప్రా­రం­భిం­చిన ఇం­గ్లాం­డ్.. 271 పరు­గు­ల­కు ఆలౌ­టైం­ది. జేమీ స్మి­త్ (88; 99 బం­తు­ల్లో 9 ఫో­ర్లు, 4 సి­క్స్‌­లు) ఒక్క­డే పో­రా­డా­డు. బ్రై­డ­న్ కా­ర్స్ (38), బెన్ స్టో­క్స్ (33; 73 బం­తు­ల్లో), ఓలీ పోప్ (24), హ్యా­రీ బ్రూ­క్ (23) పరు­గు­లు చే­శా­రు. భారత పే­స­ర్ ఆకా­శ్‌ దీప్ (6/99) ఇం­గ్లి­ష్ జట్టు పత­నా­న్ని శా­సిం­చా­డు. ఆకాశ్‌ దీప్‌ అద్భుతమైన బౌలింగ్‌ ముందు వాళ్లు తలొంచారు. మొత్తంగా 68.1 ఓవర్లలో ఇంగ్లాండ్‌ 271 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. టీమిండియా ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 336 పరుగుల భారీ తేడాతో ఈ విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో ఆకాశ్‌ దీప్‌ 6 వికెట్లు, సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, జడేజా, సుందర్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. ఈ విజయంతో కొత్త కెప్టెన్‌కు తొలి విజయం దక్కింది.

ఈ మ్యాచ్‌లో ఏం జరిగిందంటే..?

జూలై 2న ప్రా­రం­భ­మైన ఈ మ్యా­చ్‌­లో ఇం­గ్లాం­డ్‌ కె­ప్టె­న్‌ బె­న్‌ స్టో­క్స్‌ టా­స్‌ గె­లి­చి ముం­దు­గా బౌ­లిం­గ్‌ తీ­సు­కు­న్నా­డు. ఇక తొలి ఇన్నిం­గ్స్‌­కు ది­గిన భా­ర­త్‌ ఏకం­గా 587 పరు­గుల భారీ స్కో­ర్‌ చే­సిం­ది. కె­ప్టె­న్‌ గి­ల్‌ 387 బం­తు­ల్లో 30 ఫో­ర్లు, 3 సి­క్సు­ల­తో 269 పరు­గు­లు సం­చ­లన ఇన్నిం­గ్స్‌ ఆడా­డు. అలా­గే ఓపె­న­ర్‌ యశ­స్వి జై­స్వా­ల్‌ 87, రవీం­ద్ర జడే­జా 89, వా­షిం­గ్ట­న్‌ సుం­ద­ర్‌ 42 పరు­గు­ల­తో టీ­మిం­డి­యా­కు పె­ద్ద స్కో­ర్‌ అం­దిం­చ­డం­తో కీలక పా­త్ర పో­షిం­చా­రు. ఆ తర్వాత టీ­మిం­డి­యా ఇం­గ్లాం­డ్‌ తొలి ఇన్నిం­గ్స్‌­లో గట్టి జవా­బే ఇచ్చిం­ది. కే­వ­లం 84 పరు­గు­ల­కే 5 వి­కె­ట్లు కో­ల్పో­యిన తర్వాత కూడా హ్యా­రీ బ్రూ­క్‌(158), జేమీ స్మి­త్‌ (184) పో­రా­టం­తో 407 పరు­గు­లు చేసి ఆలౌ­ట్‌ అయిం­ది. టీ­మిం­డి­యా బౌ­ల­ర్ల­లో సి­రా­జ్‌ బు­మ్రా లేని లేటు పూ­డు­స్తూ 6 వి­కె­ట్ల­తో చె­ల­రే­గి­పో­యా­డు. అలా­గే ఆకా­శ్‌ దీ­ప్‌ సైతం 4 వి­కె­ట్లు పడ­గొ­ట్టా­డు.

Tags

Next Story