PV Sindhu : సెమీస్లో సింధు..!

X
By - TV5 Digital Team |27 Nov 2021 6:46 AM IST
PV Sindhu : శుక్రవారం బాలిలో జరిగిన ఇండోనేషియా ఓపెన్ సూపర్-1000 టోర్నమెంట్లో దక్షిణకొరియాకు చెందిన సిమ్ యుజిన్ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
PV Sindhu : రెండుసార్లు ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న భారత షట్లర్ పీవీ సింధు శుక్రవారం బాలిలో జరిగిన ఇండోనేషియా ఓపెన్ సూపర్-1000 టోర్నమెంట్లో దక్షిణకొరియాకు చెందిన సిమ్ యుజిన్ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 66 నిమిషాల్లో 14–21, 21–19, 21–14తో గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో రచనోక్ (థాయ్లాండ్)తో సింధు ఆడుతుంది. ఇక పురుషుల కార్టర్ ఫైనల్ లో సాయిప్రణీత్ ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ కార్టర్ ఫైనల్ లో సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి భారత్) జోడి సెమి ఫైనల్ కి చేరింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com