PV Sindhu : పీవీ సింధుకు కేంద్రం ఘన సత్కారం..!
PV Sindhu : టోక్యో ఒలింపిక్స్లో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించిన తెలుగమ్మాయి పీవీ సింధును కేంద్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.
BY Gunnesh UV3 Aug 2021 3:00 PM GMT

X
Gunnesh UV3 Aug 2021 3:00 PM GMT
PV Sindhu : టోక్యో ఒలింపిక్స్లో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించిన తెలుగమ్మాయి పీవీ సింధును కేంద్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. సింధుతో పాటుగా కాంస్యం సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిన ఆమె కోచ్ పార్క్ తై సేంగ్ను కూడా ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, నిర్మలా సీతారామన్, కిషన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న సింధుకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాగా 2016 రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన సింధు.. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఇలా వరుసగా రెండో ఒలింపిక్స్లోనూ ఈ ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్గా, తొలి మహిళగా సింధు చరిత్ర సృష్టించడం విశేషం.
Next Story
RELATED STORIES
DJ Tillu 2: 'డీజే టిల్లు' సీక్వెల్.. నేహా శెట్టి ప్లేస్లో మలయాళ...
13 Aug 2022 4:23 PM GMTChiru Pawan: మెగా బ్రదర్స్ పుట్టినరోజులకు ఫ్యాన్స్కు స్పెషల్...
13 Aug 2022 3:30 PM GMTProducers Guild: నాని, నితిన్లను లెక్క చేయని "ప్రొడ్యూసర్స్...
13 Aug 2022 1:00 PM GMTSurekha Vani: సురేఖ వాణికి రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కూతురు..
13 Aug 2022 12:00 PM GMTNamrata Shirodkar: 'నువ్వు ఎగరడానికి సిద్ధం'.. కుమారుడిపై నమత్ర...
13 Aug 2022 11:15 AM GMTPavan Tej Konidela: పెళ్లి చేసుకోనున్న కొణిదెల వారసుడు.. హీరోయిన్తో...
13 Aug 2022 10:24 AM GMT