మాత, శిశు మరణాలు తగ్గించాలి: మంత్రి హరీష్

X
By - Subba Reddy |28 March 2023 1:00 PM IST
నిమ్స్ ఆసుపత్రిలో పర్యటించిన హరీష్రావు 200 పడకల మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు
తెలంగాణలో మాత, శిశు మరణాలను తగ్గించామన్నారు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు. మంగళవారం నిమ్స్ ఆసుపత్రిలో పర్యటించిన ఆయన..200 పడకల మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆస్పత్రికి ఆయన శంకుస్థాపన చేశారు.నిమ్స్ ఆస్పత్రిని 2 వేల పడకలకు పెంచుతున్నామని,డయాలసిస్ కేంద్రాలను 102కు పెంచామని మంత్రి తెలిపారు. డయాలసిస్ బెడ్స్ను కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com