తెలంగాణలో కూల్ రూఫ్ విధానం.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్

X
By - Subba Reddy |3 April 2023 5:15 PM IST
తెలంగాణలో కూల్ రూఫ్ విధానం అమల్లోకి వచ్చింది. దీన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఐదేళ్ల పాటు ఈ విధానం అమలులో ఉండనుంది. కూల్ రూఫ్ పాలసీ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యక్రమం అని కేటీఆర్ తెలిపారు. విధానాలు రూపొందించడం, చట్టాలు చేయడం చాలా సులువని.. కానీ వాటి అమలు కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com