ఈటలకు దమ్ముంటే భాగ్యలక్ష్మి గుడిలో ప్రమాణం చేయాలి: స్రవంతి

ఈటలకు దమ్ముంటే భాగ్యలక్ష్మి గుడిలో ప్రమాణం చేయాలి: స్రవంతి
తెలంగాణ పాలిటిక్స్‌ ఒక్కసారిగా హీటెక్కాయి

తెలంగాణ పాలిటిక్స్‌ ఒక్కసారిగా హీటెక్కాయి. ప్రమాణాలు, సవాళ్లతో కాంగ్రెస్‌ దూకుడు చూపుతుంటే.. కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటేనని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ కాంగ్రెస్‌కు 25 కోట్లు ఇచ్చారని ఈటల రాజేందర్‌ ఆరోపించిన నేపధ్యంలో ఆయనపై ఫైర్‌ అవుతున్నారు కాంగ్రెస్‌ నేతలు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి కూడా ఈటలపై మండిపడ్డారు. ఆధారాలు ఉంటే ఆయన నిరూపించాలని డిమాండ్‌ చేశారు. దమ్ముంటే ఈటల భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయాలని అన్నారు.

Tags

Next Story