పాలమూరును ప్రభుత్వం విస్మరించింది: రేవంత్రెడ్డి

X
By - Subba Reddy |1 May 2023 11:30 AM IST
మహబూబ్నగర్లో నిర్వహించిన కాంగ్రెస్ నిరుద్యోగ మార్చ్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు
బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు జిల్లాను విస్మరించిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి . మహబూబ్నగర్లో నిర్వహించిన కాంగ్రెస్ నిరుద్యోగ మార్చ్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పాలమూరు నుంచి 10 లక్షల మంది వలస పోయారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఎంతో మంది బలిదానం చేసుకున్నారన్నారు. కేసీఆర్ మాత్రం కోట్లు సంపాదించి సీఎం కుర్చీలో కూర్చున్నారని విమర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com