కాంగ్రెస్ ఉద్యమకారుల రక్తాన్ని కళ్ల చూసింది: మంత్రి కేటీఆర్‌

కాంగ్రెస్ ఉద్యమకారుల రక్తాన్ని కళ్ల చూసింది: మంత్రి కేటీఆర్‌
రామగుండంలో నిర్వహించిన నవ నిర్మాణ సభలో పాల్గొన్న కేటీఆర్.. రేవంత్, బండి సంజయ్‌వి చిల్లర మాటలన్నారు

ఉద్యమకారుల రక్తాన్ని కాంగ్రెస్ చూసిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రామగుండంలో నిర్వహించిన నవ నిర్మాణ సభలో పాల్గొన్న కేటీఆర్.. రేవంత్, బండి సంజయ్‌వి చిల్లర మాటలన్నారు. రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి సీఎంగా ఉన్నారని.. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే తెలంగాణ నష్టపోయిందన్నారు. ఒక్క ఛాన్స్‌ అంటూ మళ్లీ డ్రామాలు చేస్తున్నారని.. ఇష్టానురీతిన మాట్లాడుతున్న విపక్షాలకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. కేంద్రం సింగరేణి జోలికొస్తే రామగుండం అగ్నిగుండం అవుతుందని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story