నేడు సీఎం కేసీఆర్ కామారెడ్డి పర్యటన

X
By - Subba Reddy |1 March 2023 8:15 AM IST
బీర్కూర్ మండలం తిమ్మాపూర్ వేంకటేశ్వరస్వామి కల్యాణ వేడుకల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి
నేడు సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. బీర్కూర్ మండలం తిమ్మాపూర్ వేంకటేశ్వరస్వామి కల్యాణ వేడుకల్లో పాల్గొననున్నా రు. ఉదయం బేగంపేట నుండి హెలీకాప్టర్లో బయల్దేరి బాన్సువాడలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు 10గంటల 40నిమిషాలకు చేరుకుంటారు. అక్కడి నుండి 10గంటల 55నిమిషాలకు తిమ్మాపూర్లోని వేంకటేశ్వర ఆలయానికి చేరుకుంటారు. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో స్వయంగా పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com