Mahabubabad: ఆలయం వద్ద మైక్‌ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్‌ షాక్‌.. ముగ్గురు మృతి..

Mahabubabad: ఆలయం వద్ద మైక్‌ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్‌ షాక్‌.. ముగ్గురు మృతి..
Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లా అందనాలపాడులో విషాదం చోటుచేసుకుంది.

Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లా అందనాలపాడులో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో రామాలయం వద్ద మైక్‌లు ఏర్పాటు చేస్తుండగా.. విద్యుత్‌ షాక్‌ తగిలి ముగ్గరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు సుబ్బారావు, మస్తాన్‌ రావు, వెంకయ్యలుగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story