MP Arvind : బీజేపీ ఎంపీ అర్వింద్ పై మరో కేసు

X
By - TV5 Digital Team |5 Jan 2022 12:43 PM IST
MP Arvind : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై మరో కేసు నమోదైంది.
MP Arvind : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై మరో కేసు నమోదైంది. ఈనెల 3న పోలీసులను ఉద్దేశించి అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఐపీఎస్ అధికారులు, వారి లాటీలు..... ఏం పీకుతున్నాయంటూ అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై బంజారాహిల్స్ ఇన్ స్పెక్టర్ శివచంద్ర ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com